అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదం..
- December 13, 2015
విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి నుంచి అయ్యప్ప భక్తులతో శబరిమళకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద లోయలో పడిపోయింది. దీంతో అనకాపల్లికి చెందిన పలువురు అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గాయపడ్డ పలువురు అయ్యప్ప భక్తులు అనకాపల్లిలోని తమ కుటుంబ సభ్యులకు ఫోన్ల ద్వారా సమాచారమందించారు. కాగా... విషయం తెలుసుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేసి పూర్తి వివరాలను తెలుసుకోవడమేగాక క్షతగాత్రులకు వైద్యం అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







