అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదం..
- December 13, 2015
విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి నుంచి అయ్యప్ప భక్తులతో శబరిమళకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద లోయలో పడిపోయింది. దీంతో అనకాపల్లికి చెందిన పలువురు అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గాయపడ్డ పలువురు అయ్యప్ప భక్తులు అనకాపల్లిలోని తమ కుటుంబ సభ్యులకు ఫోన్ల ద్వారా సమాచారమందించారు. కాగా... విషయం తెలుసుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేసి పూర్తి వివరాలను తెలుసుకోవడమేగాక క్షతగాత్రులకు వైద్యం అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









