2017లో పూరి మహేష్ ల హ్యాట్రిక్ సినిమా ..
- December 12, 2015
ప్రస్తుతం లోఫర్ సినిమాతో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్, ఆ తరువాత కూడా తను చేయబోయే సినిమాలను లైన్ లో పెట్టాడు. లోఫర్ తరువాత రోగ్ పేరుతో బైలింగ్యువల్ సినిమా చేస్తున్న పూరి, మహేష్ బాబుతో భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో మహేష్ తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్లు కూడా నటించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించడానికి రెడీ అవుతోంది. మహేష్ బాబు, ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావటానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈ లోగా పూరి కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి మహేష్ సినిమాకు పక్కా స్క్రీప్ట్ తో రెడీ అవ్వాలని భావిస్తున్నాడు.ప్రస్తుతం లోఫర్ సినిమాతో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్, ఆ తరువాత కూడా తను చేయబోయే సినిమాలను లైన్ లో పెట్టాడు. లోఫర్ తరువాత రోగ్ పేరుతో బైలింగ్యువల్ సినిమా చేస్తున్న పూరి, మహేష్ బాబుతో భారీ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో మహేష్ తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్లు కూడా నటించేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించడానికి రెడీ అవుతోంది. మహేష్ బాబు, ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కావటానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈ లోగా పూరి కూడా తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి మహేష్ సినిమాకు పక్కా స్క్రీప్ట్ తో రెడీ అవ్వాలని భావిస్తున్నాడు. 2017లో పూరి మహేష్ ల హ్యాట్రిక్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









