కాల్మనీ కేసులో ట్రాన్స్ కో డీఈ సత్యానంద్..
- December 13, 2015కాల్మనీ కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్తను టాస్క్ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని యలమంచిలి రాము సతీమణి కోర్టులో సెర్చ్ వారెంట్ వేశారు. కాగా రాము తమ వద్ద లేడని టాస్క్ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. కాల్మనీ కేసులో ట్రాన్స్ కో డీఈ సత్యానంద్, చెన్నుపాటి శ్రీనుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. కాల్మనీ ఆఫీసులో డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగిరం చేశారు.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









