సైబరాబాద్ పోలీసులు ర్యాలీ..

- December 13, 2015 , by Maagulf
సైబరాబాద్ పోలీసులు ర్యాలీ..

నగరంలోని మాదాపూర్‌లో సైబరాబాద్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మాజీ ఎమ్మెల్యే జయసుధలు హాజరయ్యారు. షీ టీం ఏర్పాటు చేసి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఏడాదిలో షీ బృందాలు 686 కేసులు నమోదు చేశాయి. మహిళలపై వేధింపులకు పాల్పడిన 832 మందిని షీ బృందాలు అరెస్టు చేశాయి. ఏడుగురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com