సైబరాబాద్ పోలీసులు ర్యాలీ..
- December 13, 2015
నగరంలోని మాదాపూర్లో సైబరాబాద్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మాజీ ఎమ్మెల్యే జయసుధలు హాజరయ్యారు. షీ టీం ఏర్పాటు చేసి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఏడాదిలో షీ బృందాలు 686 కేసులు నమోదు చేశాయి. మహిళలపై వేధింపులకు పాల్పడిన 832 మందిని షీ బృందాలు అరెస్టు చేశాయి. ఏడుగురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









