నమో యాప్ ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ప్లాన్
- July 24, 2018
మరో పది నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నమో యాప్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన 22 కోట్ల కుటుంబాలతో నమో యాప్ ద్వారా నేరుగా మమేకమై వ్యక్తిగత అనుబంధం పెంచుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఉజ్వల యోజన పథకం లబ్ధిదారుల్లో అత్యధికులు ఫేస్బుక్ ఖాతాదారులు. ఫేస్బుక్ ద్వారా వారికి చేరువయ్యేందుకు ఆయన యత్నిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మోదీ రోడ్ షోలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!