నమో యాప్ ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ప్లాన్
- July 24, 2018
మరో పది నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నమో యాప్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన 22 కోట్ల కుటుంబాలతో నమో యాప్ ద్వారా నేరుగా మమేకమై వ్యక్తిగత అనుబంధం పెంచుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఉజ్వల యోజన పథకం లబ్ధిదారుల్లో అత్యధికులు ఫేస్బుక్ ఖాతాదారులు. ఫేస్బుక్ ద్వారా వారికి చేరువయ్యేందుకు ఆయన యత్నిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మోదీ రోడ్ షోలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







