నమో యాప్ ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ ప్లాన్
- July 24, 2018
మరో పది నెలల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నమో యాప్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని ప్రధాని మోదీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులైన 22 కోట్ల కుటుంబాలతో నమో యాప్ ద్వారా నేరుగా మమేకమై వ్యక్తిగత అనుబంధం పెంచుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఉజ్వల యోజన పథకం లబ్ధిదారుల్లో అత్యధికులు ఫేస్బుక్ ఖాతాదారులు. ఫేస్బుక్ ద్వారా వారికి చేరువయ్యేందుకు ఆయన యత్నిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మోదీ రోడ్ షోలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







