సాగరతీరంలో ఆడియో విడుదల
- July 27, 2018
దిశాంత్, ఐశ్వర్య అడ్డాల జంటగా నటిస్తున్న చిత్రం సాగరతీరంలో. ధర్మారావు జగతా దర్శకత్వంలో తడాలా వీరభద్రరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటలు గురువారం నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ పాటలు బావున్నాయని, సినిమా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పారు. చిన్న సినిమాను అందరూ ప్రోత్సహించాలని అన్నారు.
కోనసీమ ప్రాంతాలతో పాటుగా ఎన్రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా వినోద్, నరేంద్ర, అంబటి శ్రీను, నామాల మూర్తి, పవన్ సురేష్, సిద్దు రాయపురెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







