సాగరతీరంలో ఆడియో విడుదల
- July 27, 2018
దిశాంత్, ఐశ్వర్య అడ్డాల జంటగా నటిస్తున్న చిత్రం సాగరతీరంలో. ధర్మారావు జగతా దర్శకత్వంలో తడాలా వీరభద్రరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటలు గురువారం నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ పాటలు బావున్నాయని, సినిమా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. ట్రైలర్స్ ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పారు. చిన్న సినిమాను అందరూ ప్రోత్సహించాలని అన్నారు.
కోనసీమ ప్రాంతాలతో పాటుగా ఎన్రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. లాస్య ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా వినోద్, నరేంద్ర, అంబటి శ్రీను, నామాల మూర్తి, పవన్ సురేష్, సిద్దు రాయపురెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







