'ఈ మాయ పేరేమిటో' ఆడియో విడుదల
- July 28, 2018
హైదరాబాద్:సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. ఈ చిత్రం ఆడియోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ వేడుక హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
రాహుల్ విజయ్ సరసన హీరోయిన్గా కావ్యా థాపర్ నటించారు. వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై రాము కొప్పుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మించారు. సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు అందించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసిన విషయం తెలిసింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







