'ఈ మాయ పేరేమిటో' ఆడియో విడుదల
- July 28, 2018
హైదరాబాద్:సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. ఈ చిత్రం ఆడియోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ వేడుక హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
రాహుల్ విజయ్ సరసన హీరోయిన్గా కావ్యా థాపర్ నటించారు. వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై రాము కొప్పుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మించారు. సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు అందించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసిన విషయం తెలిసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి