'ఈ మాయ పేరేమిటో' ఆడియో విడుదల
- July 28, 2018
హైదరాబాద్:సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. ఈ చిత్రం ఆడియోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ వేడుక హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
రాహుల్ విజయ్ సరసన హీరోయిన్గా కావ్యా థాపర్ నటించారు. వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై రాము కొప్పుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మించారు. సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు అందించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసిన విషయం తెలిసింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







