'ఈ మాయ పేరేమిటో' ఆడియో విడుదల
- July 28, 2018
హైదరాబాద్:సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. ఈ చిత్రం ఆడియోను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ వేడుక హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
రాహుల్ విజయ్ సరసన హీరోయిన్గా కావ్యా థాపర్ నటించారు. వి.ఎస్. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై రాము కొప్పుల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దివ్యా విజయ్ ఈ లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మించారు. సంగీత దర్శకుడు మణిశర్మ బాణీలు అందించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేసిన విషయం తెలిసింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







