ఇండోనేషియాలో భూకంపం...

- July 28, 2018 , by Maagulf
ఇండోనేషియాలో భూకంపం...

ఇండోనేషియాలోని లోమ్‌బాక్‌ దీవిలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4 గా నమోదైంది. ఈ సంఘటనలో పదిమంది చనిపోయారు. సుమారు 24 మంది గాయపడ్డారు. భూకంపం ధాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com