ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి
- August 05, 2018
ఇండోనేసియా: లాంబాక్ దీవుల్లో భూకంపం సంభవించింది. పలుచోట్ల భవనాలు కూలి 82 మంది మృతి చెందారు. ప్రమాద ఘటనలో వేలాది మందికిపైగా గాయాలయ్యాయి. భూకంప లేఖినిపై తీవ్రత 7 గా నమోదయింది. వారం వ్యవధిలో మరోసారి లాంబాక్లో భారీ భూకంపం వచ్చింది. లాంబాక్తో పాటు సమీపంలోని బాలిలో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో లాంబాక్ ప్రధాన నగరం మతారా తీవ్రంగా నష్టపోయింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







