కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి
- August 05, 2018
హైదరాబాద్ పర్యటనలో ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెన్నై బయలుదేరారు. ఆరోగ్యం విషమించి కావేరి ఆస్రత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్రపతి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తనయుడు స్టాలిన్, కూతురు కనిమొళి తండ్రి ఆరోగ్య సమాచారాన్ని రామ్నాథ్ కు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







