కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి

- August 05, 2018 , by Maagulf
కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి

హైదరాబాద్ పర్యటనలో ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెన్నై బయలుదేరారు. ఆరోగ్యం విషమించి కావేరి ఆస్రత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్రపతి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తనయుడు స్టాలిన్, కూతురు కనిమొళి తండ్రి ఆరోగ్య సమాచారాన్ని రామ్‌నాథ్ కు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com