ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి
- August 05, 2018
ఇండోనేసియా: లాంబాక్ దీవుల్లో భూకంపం సంభవించింది. పలుచోట్ల భవనాలు కూలి 82 మంది మృతి చెందారు. ప్రమాద ఘటనలో వేలాది మందికిపైగా గాయాలయ్యాయి. భూకంప లేఖినిపై తీవ్రత 7 గా నమోదయింది. వారం వ్యవధిలో మరోసారి లాంబాక్లో భారీ భూకంపం వచ్చింది. లాంబాక్తో పాటు సమీపంలోని బాలిలో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో లాంబాక్ ప్రధాన నగరం మతారా తీవ్రంగా నష్టపోయింది.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు







