మళ్ళీ విజృంభిస్తున్న ఎబోలా
- August 06, 2018
ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. కాంగోలో ఈ వైరస్ సోకి వారంలో దాదాపు 33 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ గణంకాలు చెప్తున్నాయి. దీంతో కాంగోలో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.ఇప్పటివరకు 879 మందిలో ఎబోలా లక్షణాలను గుర్తించిన్నట్లు,వీరిలో 13 మంది హేమరేజిక్ జ్వరంతో ఐసియులో చికిత్స పొందుతున్నట్లు ఆరొగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ కాంగోలో ప్రాంతంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎబోలా వ్యాధి సోకకుండా ప్రభుత్వ నివారణ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







