బహ్రెయిన్ సైంటిఫిక్ సెంటర్ ప్రారంభం
- August 06, 2018
బహ్రెయిన్ సైంటిఫిక్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రారంభమయ్యింది. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఛైర్మన్, మెజెస్టీ రిప్రెజెంటేటివ్ ఫర్ ఛారిటీ వర్క్స్ అండ్ యూత్ ఎఫైర్స్ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ సెంటర్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే ఈ తరహా హబ్ బహ్రెయిన్లోనే ఏర్పాటయ్యింది. 17 సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్తో ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ 2015లో రూపొందించిన 17 గ్లోబల్ గోల్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. సైంటిఫిక్ సెంటర్కి సంబంధించి పలు సెక్షన్స్లో షేక్ నాజర్ పర్యటించారు.
తాజా వార్తలు
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?







