నేటి నుంచి ఇరాన్ పై అమెరికా ఆంక్షలు అమలు
- August 06, 2018
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. అణు ఒప్పందంలో భాగంగా ఇరాన్పై 2015లో రద్దు చేసిన ఆంక్షలు తిరిగి అమలవుతాయని ప్రకటించారు. మళ్లీ ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్తో సంప్రదాయ, చారిత్రక వాణిజ్య బంధమున్న భారత్ వంటి దేశాలపై పెను ప్రభావం పడుతుంది. ఈ చర్యల కింద ఇరాన్ వాహన రంగంపైన, బంగారం, విలువైన లోహాల్లో వాణిజ్యంపైన, ఇరాన్ కరెన్సీపైన ఆంక్షల విధింపు చేపడుతున్నట్లు వివరించారు. అయితే ఆ దేశంతో కొత్తగా మరింత సమగ్ర ఒప్పందానికి సిద్ధమని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







