దేశీయ కార్మికులకోసం ఎన్ఆర్పిఎ అప్డేట్స్
- December 14, 2015
నేషనాలిటీ, పాస్పోర్ట్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్ఆర్పిఎ) దేశీయ కార్మికులకు సంబంధించి కొన్ని సర్వీసులను సోమవారం ప్రకటించింది. డిసెంబర్ 20న ఈ సర్వీసెస్ అప్డేట్ అవుతాయి. వర్క్ పర్మిట్ కోసం 34 బహ్రెయినీ దిర్హామ్ రుసుము ఇందులో ముఖ్యమైనది. అయితే పనుల బట్టి ఈ ఫీజు మారుతూ ఉంటుటుంది. రెసిడెన్స్ పర్మిట్ మరియు రిటర్న్ వీసా ఫీజు మొత్తాన్ని 39 బహ్రెయినీ దిర్హామ్లకు కుదించారు. ఇందులో 17 రెసిడెంట్ పర్మిట్ కోసం కాగా 22 రిటర్న్ వీసా కోసం. ఫీజుల ఏకీకృతంలో భాగంగా ఈ నిర్ణయాన్ని ఇంటీరియర్ మరియు ఫారిన్ మినిస్ట్రీ విభాగం తీసుకుంది. ఫీజు తగ్గించడంతోపాటు, పర్మిట్ల విషయంలో ఇబ్బందుల్ని తగ్గించడమే లక్ష్యంగా ఏకీకృత విభాగాన్ని ప్రవేశపెడుతున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









