వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు
- December 14, 2015
ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపారు. పోలీసులు వడ్డీ వ్యాపారుల నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరులలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోనూ పోలీసులు సోదాలు జరిపారు. ఐదుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి కీలకపత్రాలు, బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో ఇద్దరు వడ్డీ వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారినుంచి ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్మనీ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









