కేరళవాసులను ఆదుకుందామని విజయ్ ట్వీట్
- August 12, 2018
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టాలీవుడ్ యంగ్ హీరో స్పందించారు. కేరళ వాసుల కోసం రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. 'విహారయాత్రకు వెళ్లాలంటే కేరళ నా మొదటి ఎంపిక. అక్కడే నాకు మంచి స్నేహితులు కూడా దొరికారు. వారిని (కేరళ బాధితులను) నేరుగా ఎలా కలవాలో తెలియడం లేదు. రౌడీస్ మీకు తోచిన చిన్న సాయం చేయండి' అని విజయ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. 'మీది బంగారు హృదయం, మేము కూడా సహాయం చేస్తాం' అని రాశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







