కేరళవాసులను ఆదుకుందామని విజయ్ ట్వీట్
- August 12, 2018
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టాలీవుడ్ యంగ్ హీరో స్పందించారు. కేరళ వాసుల కోసం రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. 'విహారయాత్రకు వెళ్లాలంటే కేరళ నా మొదటి ఎంపిక. అక్కడే నాకు మంచి స్నేహితులు కూడా దొరికారు. వారిని (కేరళ బాధితులను) నేరుగా ఎలా కలవాలో తెలియడం లేదు. రౌడీస్ మీకు తోచిన చిన్న సాయం చేయండి' అని విజయ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. 'మీది బంగారు హృదయం, మేము కూడా సహాయం చేస్తాం' అని రాశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







