కేరళవాసులను ఆదుకుందామని విజయ్ ట్వీట్
- August 12, 2018
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టాలీవుడ్ యంగ్ హీరో స్పందించారు. కేరళ వాసుల కోసం రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. 'విహారయాత్రకు వెళ్లాలంటే కేరళ నా మొదటి ఎంపిక. అక్కడే నాకు మంచి స్నేహితులు కూడా దొరికారు. వారిని (కేరళ బాధితులను) నేరుగా ఎలా కలవాలో తెలియడం లేదు. రౌడీస్ మీకు తోచిన చిన్న సాయం చేయండి' అని విజయ్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు విజయ్ దేవరకొండను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. 'మీది బంగారు హృదయం, మేము కూడా సహాయం చేస్తాం' అని రాశారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







