బ్యాంకాక్లో మచిలీపట్నం వాసి మృతి
- August 13, 2018బ్యాంకాక్:బ్యాంకాక్లో మచిలీపట్నం వాసి మృతి చెందాడు. దివాన్ ఫైనాన్స్ కార్పొరేషన్లో క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్న పల్లంపాటి వెంకటేష్.. కంపెనీ పని మీద బ్యాంకాక్ వెళ్లాడు. అతడు బస చేసే హోటల్ దగ్గర స్విమ్మింగ్ పూల్లో కాలు జారి పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజుల కిందట ఈ ఘటన జరిగింది. ఇవాళ మచిలీపట్నానికి వెంకటేష్ మృతదేహం చేరనుంది. ఉన్నత స్థితిలో ఉన్న కొడుకును పోగొట్టుకున్న వెంకటేష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వెంకటేష్ మృతితో మచిలీపట్నంలో విషాదచాయలు అలముకున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల