టర్కీ బ్యాంకులకు కావాల్సినంత నగదు అందిస్తాం:అమెరికా
- August 13, 2018అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య ఆంక్షలు విధించడంతో.. టర్కీ కరెన్సీ పతనం ప్రారంభమైంది. అయితే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు టర్కీ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. అన్ని బ్యాంకులకు కావాల్సినంత నగదును అందిస్తామని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అమెరికా డాలర్తో పోలిస్తే.. లీరా వాల్యూ 7.24గా నమోదు అయ్యింది. టర్కీ కరెన్సీ లీరా శుక్రవారం నాడు ఏకంగా 14 శాతం పైగా నష్టపోవడంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ దిగ్గజాలన్నీ కలవరపడుతున్నాయి.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు