మస్కట్:కారు ప్రమాదంలో ఏడుగురు మృతి
- August 15, 2018
మస్కట్:అల్ వుస్తాలో జరిగిన కారు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా సౌదీ జాతీయులని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. రెండు కార్లు విలాయత్ ఆఫ్ హైమాలో ఢీకొన్నాయనీ, ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డవారిని హైమా ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







