మస్కట్:కారు ప్రమాదంలో ఏడుగురు మృతి
- August 15, 2018
మస్కట్:అల్ వుస్తాలో జరిగిన కారు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా సౌదీ జాతీయులని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. రెండు కార్లు విలాయత్ ఆఫ్ హైమాలో ఢీకొన్నాయనీ, ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డవారిని హైమా ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









