ఇండియా:15 రోజుల్లోనే ఆదాయపన్ను రీఫండ్‌!

- August 21, 2018 , by Maagulf
ఇండియా:15 రోజుల్లోనే ఆదాయపన్ను రీఫండ్‌!

ఇండియా:పన్నులు చెల్లించే వారికి శుభవార్త. ఈ దరఖాస్తులను వేగంగా పరిశీలించి త్వరగా తిరిగి డబ్బు ఇచ్చేయాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ఆదాయపన్ను శాఖను అడుగుతున్నట్లు సమాచారం. ఆదాయపన్ను రిటర్నుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పిస్తే, దరఖాస్తు పరిశీలనలో అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలగకపోతే 15 రోజుల్లో రీఫండ్‌ ఇచ్చే విధానం త్వరలోనే వచ్చేస్తుందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com