ప్లిప్కార్ట్ గంట గంటకూ ప్లాష్ సేల్..
- August 24, 2018
వినియోగదారులను ఆకర్షించడానికి ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ మరో బంపర్ ఆఫర్ని తీసుకువచ్చింది. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు వంటి వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.
క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు జరిపిన వారికి 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ల్యాప్టాప్లు, కెమేరాలు, బ్లూటూత్ స్పీకర్లు వంటి వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. గంట గంటకూ ప్లాష్ సేల్ పేరుతో టీవీలు, మొబైల్ ఫోన్ల వంటి వస్తువులకు అవకాశం కల్పించారు. ప్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు కొన్ని గంటలముందు నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ సేల్లో మరి కొన్ని కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ప్రవేశపెడుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి