ప్లిప్కార్ట్ గంట గంటకూ ప్లాష్ సేల్..
- August 24, 2018వినియోగదారులను ఆకర్షించడానికి ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ మరో బంపర్ ఆఫర్ని తీసుకువచ్చింది. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు వంటి వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.
క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు జరిపిన వారికి 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ల్యాప్టాప్లు, కెమేరాలు, బ్లూటూత్ స్పీకర్లు వంటి వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తోంది. గంట గంటకూ ప్లాష్ సేల్ పేరుతో టీవీలు, మొబైల్ ఫోన్ల వంటి వస్తువులకు అవకాశం కల్పించారు. ప్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు కొన్ని గంటలముందు నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ సేల్లో మరి కొన్ని కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ప్రవేశపెడుతున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ