నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తల కు అభినందనలు ..
- December 16, 2015
పీఎస్ఎల్ వీ-సీ29 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. శాస్త్రవేత్తలు పీఎస్ ఎల్ వీ-సీ29 రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా మరో చిరస్మరణీయమైన విజయాన్ని సాధించారని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత్, సింగపూర్ మధ్య సంబంధాలు 50 సంవత్సరాలకు చేరుకున్న సందర్భంలో ఈ ప్రయోగం జరగడం విశేషంగా తెలిపిన ప్రధాని, సింగపూర్ తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







