తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్..
- August 28, 2018
తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. వచ్చే నెలలో రెండు వారాల పాటు జరగనున్న ఈ లీగ్కు సరూర్నగర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈసారి రెండు కొత్త జట్ల రాకతో లీగ్పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ కొత్త జట్లతో పాటు అన్ని టీమ్స్కు సంబంధించిన ఓనర్స్, కోచ్ , కెప్టెన్ల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ క్రీడలో తెలంగాణా నుంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ను ప్రోత్సహించే ఉధ్ధేశంతోనే టిపికెఎల్ నిర్వహిస్తున్నట్టు లీగ్ కమీషనర్ సంజయ్రెడ్డి చెప్పారు. యువ క్రీడాకారులు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ లీగ్ మంచి వేదికగా అభివర్ణించారు. చింతల స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్ మ్యాచ్లను టీవీ 5 లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు







