ఎస్కలేటర్ ప్రమాదం: ఒకరి మృతి
- August 28, 2018
మస్కట్:ఎస్కలేటర్ ప్రమాదంలో ఓ వలస కార్మికుడు మృతి చెందిన ఘటన సుల్తానేట్ క్యాపిటల్లోని ఓ మాల్లో చోటు చేసుకుంది. నిర్మాణంలో వుండగా ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. మాల్లో ఎలక్ట్రిక్ స్టెయిర్ కేస్ (ఎస్కలేటర్) కూలిందని ఈ ఘటనలో ఆసియాకి చెందిన కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. విలాయత్ ఆఫ్ సీబ్లోని మాబెలాలో ఈ మాల్ నిర్మాణంలో వుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









