ఎస్కలేటర్ ప్రమాదం: ఒకరి మృతి
- August 28, 2018
మస్కట్:ఎస్కలేటర్ ప్రమాదంలో ఓ వలస కార్మికుడు మృతి చెందిన ఘటన సుల్తానేట్ క్యాపిటల్లోని ఓ మాల్లో చోటు చేసుకుంది. నిర్మాణంలో వుండగా ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. మాల్లో ఎలక్ట్రిక్ స్టెయిర్ కేస్ (ఎస్కలేటర్) కూలిందని ఈ ఘటనలో ఆసియాకి చెందిన కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. విలాయత్ ఆఫ్ సీబ్లోని మాబెలాలో ఈ మాల్ నిర్మాణంలో వుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







