కైలాష్ మానసరోవర్ యాత్రకు బయల్దేరిన రాహుల్ గాంధీ
- August 31, 2018
నూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు కైలాష్ మానసరోవర్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. కాగా భద్రతా కారణాల రీత్యా రాహుల్ గాంధీ ఏ మార్గంలో వెళుతున్నారనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. గత ఏప్రిల్లో కర్ణాటక ఎన్నికల కోసం వెళుతున్న సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఆకాశంలో పల్టీలు కొట్టిన విషయం విదితమే. అప్పుడే కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి