కైలాష్ మానసరోవర్ యాత్రకు బయల్దేరిన రాహుల్ గాంధీ
- August 31, 2018
నూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు కైలాష్ మానసరోవర్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. కాగా భద్రతా కారణాల రీత్యా రాహుల్ గాంధీ ఏ మార్గంలో వెళుతున్నారనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. గత ఏప్రిల్లో కర్ణాటక ఎన్నికల కోసం వెళుతున్న సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఆకాశంలో పల్టీలు కొట్టిన విషయం విదితమే. అప్పుడే కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







