గల్ఫ్ ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్
- September 02, 2018తెలంగాణ:కాస్తా అటో ఇటో అంతా ఊహించిందే జరిగింది. ముందస్తుపై మరింత బలమైన సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. త్వరలోనే రాజకీయ ప్రకటన ఉంటుదని పొలిటికల్ బాంబ్ పేల్చారు. అయితే..ఆ నిర్ణయం ఏంటో మీరే చూస్తారంటూ సస్పెన్స్ను కంటిన్యూ చేస్తూనే..ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే డైలాగులు పేల్చారు. తెలంగాణ సెంటిమెంట్ కు కొనసాగింపుగా ఈ సారి ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు కేసీఆర్.రాష్ట్ర భవిస్యత్ కోసం, తెలంగాణ సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకుంటే మందిదే మీరే తీసుకోండని కేబినెట్ మిత్రులు చెప్పారు. ఆ నిర్ణయం ఏమిటో త్వరలోనే మీరు వింటారు అంటూ ముందస్తుకు సూచనలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాం గిరీచేస్తున్నాయని ఎద్దేవాచేశారు. వారిలా తాము ఢిల్లీ గుమ్మం దగ్గర కాపలా కాయాలా? అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.చాలా కాలం నుంచి NRI పాలసీ కోసం గల్ఫ్ లో ఎదురు చూస్తున్న ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు