సోషల్ మీడియాలో ఫొటో పోస్టింగ్: ఓ వ్యక్తి హత్య
- September 03, 2018
బహ్రెయినీ స్టూడెంట్, సుడానీ స్నేహితుడ్ని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల పోస్టింగ్కి సంబంధించి ఇద్దరి మధ్యా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవే సుడానీ వ్యక్తిని బహ్రెయినీ స్టూడెంట్ హత్య చేయడానికి కారణంగా తెలుస్తోంది. గ్రూప్ రోడ్ ట్రిప్కి వెళ్ళిన ఈ ఇద్దరూ ఆ ట్రిప్కి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ అవడంపై గొడవ పడ్డారు. ఆ ఫొటోల కింద ఒకరి మీద ఇంకొకరు కామెంట్స్ చేసుకోవడంతో గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం బహ్రెయినీ వ్యక్తి, సుడానీ ఫ్రెండ్ని కత్తితో ఛాతిలో పొడిచి చంపాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!