సోషల్ మీడియాలో ఫొటో పోస్టింగ్: ఓ వ్యక్తి హత్య
- September 03, 2018
బహ్రెయినీ స్టూడెంట్, సుడానీ స్నేహితుడ్ని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల పోస్టింగ్కి సంబంధించి ఇద్దరి మధ్యా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవే సుడానీ వ్యక్తిని బహ్రెయినీ స్టూడెంట్ హత్య చేయడానికి కారణంగా తెలుస్తోంది. గ్రూప్ రోడ్ ట్రిప్కి వెళ్ళిన ఈ ఇద్దరూ ఆ ట్రిప్కి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ అవడంపై గొడవ పడ్డారు. ఆ ఫొటోల కింద ఒకరి మీద ఇంకొకరు కామెంట్స్ చేసుకోవడంతో గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం బహ్రెయినీ వ్యక్తి, సుడానీ ఫ్రెండ్ని కత్తితో ఛాతిలో పొడిచి చంపాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







