బ్రెజిల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం
- September 03, 2018
బ్రెజిల్ : రియో డి జెనీరోలో ఉన్న 200 ఏళ్ల నాటి పురాతన నేషనల్ మ్యూజియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మ్యూజియంలో మొత్తం అత్యంత అరుదైన 20 మిలియన్ వస్తువులు ఉండడంతో సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమెర్ ట్వీట్ చేస్తూ.. దేశ ప్రజలకు ఇదో విషాదకరమైన రోజుగా పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కారణంగా సంభవించిన అపార నష్టానికి విలువ కట్టలేమని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







