యెమెన్లో వైమానిక దాడులు
- September 09, 2018
సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్లో శాంతి చర్చలు విఫలమైన అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలు, వైమానిక దాడుల్లో 84 మంది మృత్యువాత పడ్డారు. హుతి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న హొడీడా ప్రావిన్సులో ఈ మరణాలు సంభవించినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో 11 మంది సైనికులు, 73 మంది తిరుగుబాటుదారులు ఉన్నట్లు పేర్కొన్నాయి. సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వం, హుతి తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చలు నిర్వహించేందుకు శనివారం ఐరాస చేసిన ప్రయత్నం విఫలమైంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









