యెమెన్లో వైమానిక దాడులు
- September 09, 2018
సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్లో శాంతి చర్చలు విఫలమైన అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలు, వైమానిక దాడుల్లో 84 మంది మృత్యువాత పడ్డారు. హుతి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న హొడీడా ప్రావిన్సులో ఈ మరణాలు సంభవించినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో 11 మంది సైనికులు, 73 మంది తిరుగుబాటుదారులు ఉన్నట్లు పేర్కొన్నాయి. సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వం, హుతి తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చలు నిర్వహించేందుకు శనివారం ఐరాస చేసిన ప్రయత్నం విఫలమైంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







