యెమెన్లో వైమానిక దాడులు
- September 09, 2018
సంక్షోభంలో చిక్కుకున్న యెమెన్లో శాంతి చర్చలు విఫలమైన అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలు, వైమానిక దాడుల్లో 84 మంది మృత్యువాత పడ్డారు. హుతి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న హొడీడా ప్రావిన్సులో ఈ మరణాలు సంభవించినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మృతుల్లో 11 మంది సైనికులు, 73 మంది తిరుగుబాటుదారులు ఉన్నట్లు పేర్కొన్నాయి. సౌదీ మద్దతున్న యెమెన్ ప్రభుత్వం, హుతి తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చలు నిర్వహించేందుకు శనివారం ఐరాస చేసిన ప్రయత్నం విఫలమైంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







