2,000 కిలోల మీట్ని ధ్వంసం చేసిన మునిసిపాలిటీ
- September 09, 2018
మస్కట్: దోపార్లోని సెంట్రల్ స్లాటర్ హౌస్లో 2,000 కిలోల మీట్ని ఆగస్ట్లో ధ్వంసం చేసినట్లు దోఫార్ మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ధ్వంసం చేయబడిన మీట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు తినడానికి వీల్లేకుడా వుండడం వల్లే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 2,981 కిలోల మీట్ని మనుషులు తినడానికి వీల్లేని పరిస్థితుల్లో వుండడం వల్ల దాన్ని ఆగస్ట్లో సెంట్రల్ స్లాటర్ హౌస్లో ధ్వంసం చేసినట్లు మునిసిపాలిటీ అధికారులు ఆన్లైన్లో పేర్కొన్న ప్రకటనలో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







