జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష
- September 10, 2018
హైదరాబాద్ : 2007 ఆగష్టు 25న గోకుల్చాట్, లుంబిని పార్కుల్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎ1 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, ఎ2 అనీఖ్ షఫీఖ్ సయ్యద్లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. అలాగే నిందితులకు ఆశ్రయం కల్పించిన తారిక్ అంజుమ్కు జీవిత ఖైదును ఖరారు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









