జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష
- September 10, 2018
హైదరాబాద్ : 2007 ఆగష్టు 25న గోకుల్చాట్, లుంబిని పార్కుల్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎ1 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, ఎ2 అనీఖ్ షఫీఖ్ సయ్యద్లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. అలాగే నిందితులకు ఆశ్రయం కల్పించిన తారిక్ అంజుమ్కు జీవిత ఖైదును ఖరారు చేసింది.
తాజా వార్తలు
- Saud bin Saqr receives Consul-General of Russian Federation
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?







