జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష

- September 10, 2018 , by Maagulf
జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి ఉరిశిక్ష

హైదరాబాద్ : 2007 ఆగష్టు 25న గోకుల్‌చాట్‌, లుంబిని పార్కుల్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఎ1 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, ఎ2 అనీఖ్ షఫీఖ్ సయ్యద్‌లకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. అలాగే నిందితులకు ఆశ్రయం కల్పించిన తారిక్ అంజుమ్‌కు జీవిత ఖైదును ఖరారు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com