మళ్ళీ కలవనున్న ట్రంప్-కిమ్
- September 11, 2018
వాషింగ్టన్: ఒకప్పుడు, ట్రంప్, కిమ్ల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేవి. కాగా వారిద్దరి భేటి ప్రపంచాన్నే ఎంతో ఆసక్తికి గురించేసింది. అయితే తాజాగా ట్రంప్, కిమ్ మరోసారి భేటి కానున్నారు. ఈసమావేశం కోసం చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం తెలిపింది. 'ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ నుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ లేఖను అందుకున్నారు. అది చాలా సానుకూలంగా సహృద్భావంగా ఉంది. కిమ్ చెప్పేవరకు మేం ఆ లేఖన పూర్తిగా విడుదల చేయలేం. ట్రంప్తో మరోసారి భేటి అయ్యేందుకు కిమ్ ఎదుకుచూస్తున్నారన్నది ఆలేఖ ముఖ్య సారాంశం. అందకు మేం కూడా సానుకూలంగానే ఉన్నాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. శ్వేతసౌధనం మీడియా కార్యదర్శి శండర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









