ఫలాజ్ కూలి వలస కార్మికుడి మృతి
- September 11, 2018
మస్కట్:రుస్తాక్లో ఫలాజ్ కూలి ఓ వలస కార్మికుడు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మెయిన్టెనెన్స్ నిమిత్తం పనులు చేస్తుండగా ఫలాజ్ కూలడంతో వలస కార్మికుడు మృతి చెందాడు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని ముమ్మరం చేయడం జరిగిందనీ, శిధిలాల నుంచి మృతదేహాన్ని వెలికి తీశామని పేర్కొంది పిఎసిడిఎ. విలాయత్ ఆఫ్ రుస్తాక్లోని వాడి అల్ సహ్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







