ఫలాజ్ కూలి వలస కార్మికుడి మృతి
- September 11, 2018
మస్కట్:రుస్తాక్లో ఫలాజ్ కూలి ఓ వలస కార్మికుడు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మెయిన్టెనెన్స్ నిమిత్తం పనులు చేస్తుండగా ఫలాజ్ కూలడంతో వలస కార్మికుడు మృతి చెందాడు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని ముమ్మరం చేయడం జరిగిందనీ, శిధిలాల నుంచి మృతదేహాన్ని వెలికి తీశామని పేర్కొంది పిఎసిడిఎ. విలాయత్ ఆఫ్ రుస్తాక్లోని వాడి అల్ సహ్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









