ఫలాజ్ కూలి వలస కార్మికుడి మృతి
- September 11, 2018
మస్కట్:రుస్తాక్లో ఫలాజ్ కూలి ఓ వలస కార్మికుడు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మెయిన్టెనెన్స్ నిమిత్తం పనులు చేస్తుండగా ఫలాజ్ కూలడంతో వలస కార్మికుడు మృతి చెందాడు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని ముమ్మరం చేయడం జరిగిందనీ, శిధిలాల నుంచి మృతదేహాన్ని వెలికి తీశామని పేర్కొంది పిఎసిడిఎ. విలాయత్ ఆఫ్ రుస్తాక్లోని వాడి అల్ సహ్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







