ఒమన్లో భారత నూతన రాయబారి
- September 11, 2018
మస్కట్:ఒమన్లో భారత కొత్త రాయబారిగా నియమితులైన శ్రీ మును మహావర్, సుల్తానేట్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా అంబాసిడర్కి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ స్వాగతం పలికింది. ఆయనతోపాటు, ఉజ్బెకిస్తాన్, థాయిలాండ్ మరియు కువైట్కి చెందిన రాయబారులకూ మినిస్ట్రీ సెక్రెటరీ జనరల్ సయ్యిద్ బదర్ బిన్ హమాద్ బిన్ హమూద్ అల్ బుసైది స్వాగతం పలికారు. సయ్యిద్ బదర్ బిన్ హమాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒమన్కి విచ్చేసిన కొత్త రాయబారులకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









