ఒమన్లో భారత నూతన రాయబారి
- September 11, 2018
మస్కట్:ఒమన్లో భారత కొత్త రాయబారిగా నియమితులైన శ్రీ మును మహావర్, సుల్తానేట్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా అంబాసిడర్కి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ స్వాగతం పలికింది. ఆయనతోపాటు, ఉజ్బెకిస్తాన్, థాయిలాండ్ మరియు కువైట్కి చెందిన రాయబారులకూ మినిస్ట్రీ సెక్రెటరీ జనరల్ సయ్యిద్ బదర్ బిన్ హమాద్ బిన్ హమూద్ అల్ బుసైది స్వాగతం పలికారు. సయ్యిద్ బదర్ బిన్ హమాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒమన్కి విచ్చేసిన కొత్త రాయబారులకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







