ఒమన్‌లో భారత నూతన రాయబారి

- September 11, 2018 , by Maagulf
ఒమన్‌లో భారత నూతన రాయబారి

మస్కట్‌:ఒమన్‌లో భారత కొత్త రాయబారిగా నియమితులైన శ్రీ మును మహావర్‌, సుల్తానేట్‌కి రావడం జరిగింది. ఈ సందర్భంగా అంబాసిడర్‌కి మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ స్వాగతం పలికింది. ఆయనతోపాటు, ఉజ్బెకిస్తాన్‌, థాయిలాండ్‌ మరియు కువైట్‌కి చెందిన రాయబారులకూ మినిస్ట్రీ సెక్రెటరీ జనరల్‌ సయ్యిద్‌ బదర్‌ బిన్‌ హమాద్‌ బిన్‌ హమూద్‌ అల్‌ బుసైది స్వాగతం పలికారు. సయ్యిద్‌ బదర్‌ బిన్‌ హమాద్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒమన్‌కి విచ్చేసిన కొత్త రాయబారులకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com