జెట్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల చెవులు, ముక్కుల నుంచి రక్తం
- September 19, 2018
ముంబై నుంచి జైపూర్కు వెళుతున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం టేకాఫ్ తీసుకున్న విమానంలో సుమారు 30 మంది ప్రయాణికుల చెవులు, ముక్కుల నుంచి అకస్మాత్తుగా రక్తం వచ్చింది. విమానంలో మొత్తం 166 మంది ప్రయాణీకులున్నారు. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం రావడంతో పైలట్లు విమానాన్ని వెంటనే ముంబైలో దించారు. ఏవియేషన్ అధికారులు వెంటనే డ్యూటీ స్టాఫ్ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన పట్ల పౌర విమాన సంస్థ విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







