జెట్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల చెవులు, ముక్కుల నుంచి రక్తం
- September 19, 2018
ముంబై నుంచి జైపూర్కు వెళుతున్న జెట్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం టేకాఫ్ తీసుకున్న విమానంలో సుమారు 30 మంది ప్రయాణికుల చెవులు, ముక్కుల నుంచి అకస్మాత్తుగా రక్తం వచ్చింది. విమానంలో మొత్తం 166 మంది ప్రయాణీకులున్నారు. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం రావడంతో పైలట్లు విమానాన్ని వెంటనే ముంబైలో దించారు. ఏవియేషన్ అధికారులు వెంటనే డ్యూటీ స్టాఫ్ను విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన పట్ల పౌర విమాన సంస్థ విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







