5000 ఏళ్ళ నాటి వస్తువులు లభ్యం
- September 20, 2018
మస్కట్: పురాతనకాలం నాటి వస్తువుల్ని కనుగొన్నట్లు నేషనల్ మ్యూజియమ్ ఒమన్ వెల్లడించింది. ఇవి బ్రాంజ్ ఏజ్ నాటివని చెబుతూ, 3,100 బిసిఇ - 2,700 బిసిఇ మధ్య వీటిని వినియోగించినట్లుగా పేర్కొన్నారు. రాస్ అల్ హాద్ వద్ద మానవ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళను ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. 5000 ఏళ్ళ క్రితం నాటివిగా వీటిని గుర్తించారు.అరేబియన్ గల్ఫ్లో రాస్ అల్ హాద్ ప్రముఖమైన ప్రాచీన ప్రాంతం. వేల ఏళ్ళుగా భూ గర్భంలో వుండిపోవడం వల్ల ఆయా వస్తువుల్ని శిధిలాలుగా కనుగొన్నామని అధికారులు పేర్కొన్నారు. వీటిని నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఒమన్లో భద్రపరిచి, సందర్శకులు వీటిని తలికించేందుకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







