చైనా ఓపెన్ : క్వార్టర్స్ చేరిన పివి సింధు, శ్రీకాంత్
- September 20, 2018చైనా ఓపెన్లో తెలుగు తేజాలు సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో థాయ్లాండ్కు చెందిన బుసనాన్పై 21-23, 21-13, 21-18 తేడాతో పీవి సింధు గెలిచి క్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్ రెండో రౌంట్లో థాయ్ షట్లర్ సుప్పన్యుతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 21-12, 15-21, 24-22 తేడాతో కిదాంబి శ్రీకాంత్ గెలిచి తదుపరి రౌండ్కు దూసుకెళ్లాడు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..