చైనా ఓపెన్ : క్వార్టర్స్ చేరిన పివి సింధు, శ్రీకాంత్‌

- September 20, 2018 , by Maagulf
చైనా ఓపెన్ : క్వార్టర్స్ చేరిన పివి సింధు, శ్రీకాంత్‌

చైనా ఓపెన్‌లో తెలుగు తేజాలు సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసనాన్‌పై 21-23, 21-13, 21-18 తేడాతో పీవి సింధు గెలిచి క్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకుంది. అటు పురుషుల సింగిల్స్ రెండో రౌంట్‌లో థాయ్ షట్లర్ సుప్పన్యుతో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో 21-12, 15-21, 24-22 తేడాతో కిదాంబి శ్రీకాంత్ గెలిచి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com