షార్జాలో 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
- December 18, 2015
షార్జాలోని ఎమిరేట్స్ నేషనల్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. స్కూల్ నిర్వహించిన ఫుడ్ ఛారిటీ బజార్లో ఆహారం తీసుకున్న వెంటనే 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జులేకా హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రిలో చేరినవారిలో 12 మంది వెంటనే డిశ్చార్జ్ కాగా, ఆరుగుర్ని ఒక రోజు పూర్తిగా ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఉంచారు. మరుసటి రోజు వారిని ఇంటికి పంపించారు. మరో ఏడుగుర్ని ఇంకా ఆసుపత్రలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









