విడాకుల కేసులో బాధితురాలికి ఊరట
- September 24, 2018బహ్రెయిన్: కష్ట సాధ్యంగా మారిన వైవాహిక జీవితం నుంచి విముక్తి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బహ్రెయినీ మహిళకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. విడాకుల కేసులో ఆమె విజయం సాధించింది. బాధిత మహిళ తరఫు లాయర్ మనార్ మాట్లాడుతూ, 9 ఏళ్ళ క్రితం ఆమెకు పెళ్ళయ్యిందనీ, అయితే భర్త వేధింపులను భరించలేక ఆమె విడాకులు కోరిందని చెప్పారు. బాధిత మహిళకు పిల్లలు కూడా ఉన్నారు. మూడేళ్ళ క్రితం బాధిత మహిళను ఆమె భర్త ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఓ సారి ఆమెపై భర్త దాడి చేయడంతో, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందింది. ఈ క్రమంలో ఆమె చెవికి సర్జరీ కూడా జరిగినట్లు న్యాయవాది వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







