ఇద్దరు ఫ్యుజిటివ్స్కి జైలు
- September 27, 2018కువైట్:పారిపోయిన ఇద్దరు నిందితులు ఎట్టకేలకు తిరిగి జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. హై క్రిమినల్ కోర్టు ఇద్దరు నిందితులకు ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. ఈ కేసులో మరో వ్యక్తికి కూడా ఇదే తీర్పునిచ్చింది న్యాయస్థానం. రెండో నిందితుడికి సాయం చేయడమే మూడో వ్యక్తి చేసిన నేరం. 2011 నాటి సెక్యూరిటీ కేసుల్లో మొదటి నిందితుడు, రెండో నిందితుడు.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కువైట్లో వీరిని అరెస్ట్ చేశారు. మహిళ వేషధారణలో తాను తప్పించుకున్నట్లు మొదటి నిందితుడు విచారణలో న్యాయస్థానం ముందు వివరించాడు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం