ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు ఒమనీ విద్యార్థుల మృతి
- October 11, 2018
మస్కట్: ఫ్లోరిడాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇద్దరు ఒమనీ స్టూడెంట్స్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారని ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంది. మృతి చెందినవారిని మొహమ్మద్ బిన్ సలీమ్ అల్ మషారి, మొహమ్మద్ బిన్ సౌద్ అల్ తోబిగా గుర్తించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ ఇద్దరూ చనిపోయారని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేర్కొంటూ, వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మినిస్ట్రీ తెలిపింది. గాయపడ్డ విద్యార్థి వకాస్ అల్ సియాబీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









