గ్యాస్ సిలెండర్లపై రెస్టారెంట్స్కి హెచ్చరిక
- October 18, 2018
బహ్రెయిన్:గ్యాస్ సిలెండర్లు వినియోగించే రెస్టారెంట్లను అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించాలనీ, నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. సల్మానియా ప్రాంతంలో గ్యాస్ సిలెండర్ ప్రమాదం కారణంగా నలుగురు చనిపోవడం, 30 మందికి పైగా గాయపడ్డంతో అధికార యంత్రాంగం రెస్టారెంట్స్పై నిఘా పటిష్టం చేసింది. క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీపా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. అధికారులు ఎప్పటికప్పుడు రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. రెస్టారెంట్లు భద్రత, శుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







