దొంగతనం కేసులో ఆరుగురి అరెస్ట్
- October 24, 2018
మస్కట్:వివిధ దేశాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. దొంగతనం, అలాగే భయాందోళనలు సృష్టించడం వంటి అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. విలాయత్ ఆఫ్ సీబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఒకరిపై గతంలో ఛారిటీ బాక్స్ల దొంగతనం కేసు వున్నట్లు అధికారులు చెప్పారు. ఓ షాప్లో నిందితులు దొంగనానికి పాల్పడ్డారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







