దొంగతనం కేసులో ఆరుగురి అరెస్ట్
- October 24, 2018
మస్కట్:వివిధ దేశాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. దొంగతనం, అలాగే భయాందోళనలు సృష్టించడం వంటి అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. విలాయత్ ఆఫ్ సీబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఒకరిపై గతంలో ఛారిటీ బాక్స్ల దొంగతనం కేసు వున్నట్లు అధికారులు చెప్పారు. ఓ షాప్లో నిందితులు దొంగనానికి పాల్పడ్డారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







