ముంబై తీరంలో పడవ బోల్తా..
- October 24, 2018
ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీరంలో పడవబోల్తా పడడంతో 25 మంది గల్లంతయ్యారు. పడవలో పడవలో మహారాష్ట్ర సీఎస్ తో పాటునేవీ, కోస్టు గార్డు అధికారులు ఉన్నారు. శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.
--ముంబై తీరంలో పడవబోల్తా
--పడవలో మహారాష్ట్ర సీఎస్ తో పాటు నేవీ, కోస్టు గార్డు అధికారులు.
--శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన.
--నేవీ, కోస్టు గార్డు అధికారులు ఉన్నారు.
--శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.
--శివాజీ మహరాజ్ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన
--రెండు స్పీడు బోట్లలో పనుల పరిశీలనకు వెళ్తుండగా ఘటన
--సముద్రంలో ఎవరూ మునిగి పోలేదని చెబుతున్న పోలీసులు
--ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన కోస్టుగార్డు సిబ్బంది
--సముద్రంలో పడవకు రాళ్లు తగిలి ఇద్దరు సముద్రంలో పడిపోయినట్టు సమాచారం
--బోట్ లో ముగ్గురు మునిగిపోగా ఇద్దరినీ కాపాడినట్టు తెలుస్తోంది
--మహారాష్ట్ర సీఎస్ పేరు దినేష్ కుమార్ జైన్, ఎమ్మెల్సీ వినాయక్ పటేల్
--ముగ్గురు మునిగిపోగా ఇద్దరిని కాపాడినట్లు నేవీ అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







