శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్సే
- October 26, 2018శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పు జరిగింది. దేశప్రధాని బాధ్యతల నుంచి రణిల్ విక్రమసింఘే వైదొలగగా...మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నూతన ప్రధానిగా నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన ప్రకటించారు. కొంతకాలంగా విక్రమసింఘే, సిరిసేనల మధ్య పరిపాలన వ్యవహారాల్లో, పాలసీల ప్రకటనల్లో విభేదాలు రావడంతో యుఎన్పి (రణిల) నేతృత్వ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు యుపిఎఫ్ఎ ( శిరిసేన) ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..