శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్సే

- October 26, 2018 , by Maagulf
శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్సే

శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పు జరిగింది. దేశప్రధాని బాధ్యతల నుంచి రణిల్ విక్రమసింఘే వైదొలగగా...మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నూతన ప్రధానిగా నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన ప్రకటించారు. కొంతకాలంగా విక్రమసింఘే, సిరిసేనల మధ్య పరిపాలన వ్యవహారాల్లో, పాలసీల ప్రకటనల్లో విభేదాలు రావడంతో యుఎన్‌పి (రణిల) నేతృత్వ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు యుపిఎఫ్ఎ ( శిరిసేన) ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com