శ్రీలంక నూతన ప్రధానిగా మహింద రాజపక్సే
- October 26, 2018
శ్రీలంక రాజకీయాల్లో కీలక మార్పు జరిగింది. దేశప్రధాని బాధ్యతల నుంచి రణిల్ విక్రమసింఘే వైదొలగగా...మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నూతన ప్రధానిగా నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన ప్రకటించారు. కొంతకాలంగా విక్రమసింఘే, సిరిసేనల మధ్య పరిపాలన వ్యవహారాల్లో, పాలసీల ప్రకటనల్లో విభేదాలు రావడంతో యుఎన్పి (రణిల) నేతృత్వ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు యుపిఎఫ్ఎ ( శిరిసేన) ప్రకటించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







