పౌరుడ్ని దోచుకున్న వలసదారుడి అరెస్ట్
- November 03, 2018మస్కట్: ఆఫ్రికా జాతీయుడైన ఓ నిందితుడు, ఒమనీ పౌరుడి వద్ద నుంచి 160,000 దిర్హామ్లు దోచుకున్న నేరానికిగాను, నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. డబ్బుని రెండింతలు చేస్తానంటూ మాయమాటలు చెప్పిన నిందితుడు, బాధితుడ్ని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీస్ నేతృత్వంలోని క్రిమినల్ ఎంక్వయిరీ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - అల్ దహిరా గవర్నరేట్ నిందితుడ్ని విలాయత్ ఆఫ్ ఇబ్రిలో పట్టుకోవడం జరిగింది. రెట్టింపు డబ్బు ఇస్తానని నిందితుడు చెప్పడంతో, గుడ్డిగా నమ్మిన బాధితుడు నిందితుడికి 160,000 దిర్హామ్లు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫ్రాడ్కి సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ తాలూకు బ్యాంక్ రిసీప్ట్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం