పౌరుడ్ని దోచుకున్న వలసదారుడి అరెస్ట్
- November 03, 2018
మస్కట్: ఆఫ్రికా జాతీయుడైన ఓ నిందితుడు, ఒమనీ పౌరుడి వద్ద నుంచి 160,000 దిర్హామ్లు దోచుకున్న నేరానికిగాను, నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. డబ్బుని రెండింతలు చేస్తానంటూ మాయమాటలు చెప్పిన నిందితుడు, బాధితుడ్ని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీస్ నేతృత్వంలోని క్రిమినల్ ఎంక్వయిరీ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - అల్ దహిరా గవర్నరేట్ నిందితుడ్ని విలాయత్ ఆఫ్ ఇబ్రిలో పట్టుకోవడం జరిగింది. రెట్టింపు డబ్బు ఇస్తానని నిందితుడు చెప్పడంతో, గుడ్డిగా నమ్మిన బాధితుడు నిందితుడికి 160,000 దిర్హామ్లు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫ్రాడ్కి సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ తాలూకు బ్యాంక్ రిసీప్ట్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







