పౌరుడ్ని దోచుకున్న వలసదారుడి అరెస్ట్
- November 03, 2018
మస్కట్: ఆఫ్రికా జాతీయుడైన ఓ నిందితుడు, ఒమనీ పౌరుడి వద్ద నుంచి 160,000 దిర్హామ్లు దోచుకున్న నేరానికిగాను, నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. డబ్బుని రెండింతలు చేస్తానంటూ మాయమాటలు చెప్పిన నిందితుడు, బాధితుడ్ని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీస్ నేతృత్వంలోని క్రిమినల్ ఎంక్వయిరీ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - అల్ దహిరా గవర్నరేట్ నిందితుడ్ని విలాయత్ ఆఫ్ ఇబ్రిలో పట్టుకోవడం జరిగింది. రెట్టింపు డబ్బు ఇస్తానని నిందితుడు చెప్పడంతో, గుడ్డిగా నమ్మిన బాధితుడు నిందితుడికి 160,000 దిర్హామ్లు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫ్రాడ్కి సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్స్ తాలూకు బ్యాంక్ రిసీప్ట్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!