బహ్రెయిన్లో తమిళ్ కల్చరల్ ఫెస్టివల్
- November 03, 2018
తమిళ భాష, చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఇండియన్ క్లబ్ వద్ద కల్చరల్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి 2 వేల మందికి పైగా హాజరయ్యారు. బహ్రెయిన్ తమిళ్ కో-ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ క్లబ్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మలేసియా పెనాంగ్ స్టేట్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డాక్టర్ పి.రామస్వామి ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ హానర్గా హాజరయ్యారు. భారత పార్లమెంటు మాజీ సభ్యుడు వైకో, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా, మలేసియాతోపాటు పలు గల్ఫ్ దేశాల్లోని తమిళ లిటరరీ ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ, ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందంగా వుందన్నారు. వైకో మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం తమిళనాడుకు వుందని చెప్పారు. తమిళ లిటరేచర్లో బహ్రెయిన్ గురించి పలు సందర్భాల్లో ప్రస్తావన వుందని వైకో తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!









