నిరుద్యోగులకు 3 వేలు భృతి:కేటీఆర్
- November 04, 2018
తెలంగాణ:సంక్షేమ పథకాల అమలుకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ నిలిచిందన్నారు.. మంత్రి కేటీఆర్. యాదగిరి గుట్టలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేటీఆర్… తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో వృద్ధాప్య పెన్షన్ 70 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఉండేదని… కేసీఆర్ సీఎం అయ్యాక.. ఆసరా పెన్షన్ వెయ్యిరూపాయలు చేశారని తెలిపారు. పేదలంతా ఆత్మగౌరవంతో బతకాలనే… ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తే…. నిరుద్యోగులకు 3 వేలు భృతి ఇస్తామన్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









