నిరుద్యోగులకు 3 వేలు భృతి:కేటీఆర్
- November 04, 2018
తెలంగాణ:సంక్షేమ పథకాల అమలుకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ నిలిచిందన్నారు.. మంత్రి కేటీఆర్. యాదగిరి గుట్టలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేటీఆర్… తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో వృద్ధాప్య పెన్షన్ 70 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఉండేదని… కేసీఆర్ సీఎం అయ్యాక.. ఆసరా పెన్షన్ వెయ్యిరూపాయలు చేశారని తెలిపారు. పేదలంతా ఆత్మగౌరవంతో బతకాలనే… ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తే…. నిరుద్యోగులకు 3 వేలు భృతి ఇస్తామన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







