ఈ నెల 10న విజయవాడలో సోషల్ మీడియా సదస్సు
- November 04, 2018
అమరావతి:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ నెల 10న విజయవాడ రానున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే సోషల్ మీడియా సదస్సు, అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. సామాజిక మాధ్యమాలను సమాజ హితం కోసం వినియోగించి అభివృద్ధికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు జరగనుంది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తన పాటలతో అలరించనున్నాడు. సినీనటులు సమంత, కాజల్, హెబ్బా పటేల్, విజయ్ దేవరకొండ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









