ఈ నెల 10న విజయవాడలో సోషల్ మీడియా సదస్సు
- November 04, 2018
అమరావతి:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ నెల 10న విజయవాడ రానున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే సోషల్ మీడియా సదస్సు, అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. సామాజిక మాధ్యమాలను సమాజ హితం కోసం వినియోగించి అభివృద్ధికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు జరగనుంది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తన పాటలతో అలరించనున్నాడు. సినీనటులు సమంత, కాజల్, హెబ్బా పటేల్, విజయ్ దేవరకొండ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







