ఈ నెల 10న విజయవాడలో సోషల్ మీడియా సదస్సు
- November 04, 2018
అమరావతి:బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ నెల 10న విజయవాడ రానున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే సోషల్ మీడియా సదస్సు, అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. సామాజిక మాధ్యమాలను సమాజ హితం కోసం వినియోగించి అభివృద్ధికి బాటలు వేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సు జరగనుంది. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తన పాటలతో అలరించనున్నాడు. సినీనటులు సమంత, కాజల్, హెబ్బా పటేల్, విజయ్ దేవరకొండ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







